అంతర్గత మంత్రిత్వ శాఖ వీసా కరెక్షన్ కోసం గ్రేస్ పీరియడ్ని పొడిగించింది.
- January 05, 2022
ఖతార్: ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీసాల గడువు దాటిన వారికి రెండవ సారి గ్రేస్ పీరియడ్ను పొడిగించింది. గ్రేస్ పీరియడ్ డిసెంబర్ 31, 2021తో ముగియాల్సి ఉండగా.. దీనిని మార్చి 31, 2022 వరకు పొడిగించింది. వర్క్ వీసా నియమాలు లేదా కుటుంబ విజిట్ వీసా నిబంధనలను ఉల్లంఘించిన వారు తాజా గడువు లోపు వాటిని సరిదిద్దుకునేందుకు అప్లై చేసుకోవచ్చు. వ్యాపార యజమానులు, బహిష్కృత కార్మికుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!







