ఈ దేశాల మధ్య మునుపెన్నడూ లేని విధంగా భారీగా పడిపోయిన విమాన చార్జీలు!
- January 05, 2022
యూఏఈ: మహమ్మారి కరోనా కారణంగా మరోసారి విమాయాన సంస్థలకు తిప్పలు తప్పడం లేదు. భారత్-యూఏఈ మధ్య ఇంతకుముందెన్నడూ లేని విధంగా విమాన చార్జీలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం దుబాయ్ నుంచి ఇండియా వచ్చేందుకు కేవలం 300 దిర్హమ్స్(సుమారు రూ.6వేలు) ఉంటే చాలు. ఇంతకుముందు వెయ్యి నుంచి 1500 దిర్హమ్స్ ఉన్న చార్జీలు ఇప్పుడు ఏకంగా 4-5 రేట్లు పడిపోయాయి. అలాగే గత వారం రోజులుగా దుబాయ్-భారత్ రూట్లో టికెట్ బుకింగ్స్ సైతం భారీగా పడిపోయినట్లు EaseMyTrip అనే ట్రావెల్ పోర్టల్ వెల్లడించింది. వారం ముందు వరకు డైలీ 142 వరకు ఉన్న బుకింగ్స్ ఇప్పుడు 120కి పడిపోయినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









