యూఏఈ కొత్త సైబర్ క్రైమ్ చట్టం: 500,000 దిర్హాముల వరకు జరిమానా
- January 05, 2022
యూఏఈ: యాక్సిడెంట్ బాధితుల ఫొటోల్ని తీసేవారికి విధించే జరీమానాని సవరించడం జరిగింది. ఇతరుల అనుమతి లేకుండా పబ్లిక్ లేదా ప్రైవేటు ప్రాంతాల్లో పొటోలు తీసినా, వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. కనీసంగా ఏడాది వరకు జైలు శిక్ష, కనీసంగా 250,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. గరిష్టంగా ఈ జరీమానా 500,000 దిర్హాముల వరకు వుంటుంది. పౌరులు మరియు నివాసితుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.
తాజా వార్తలు
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి









