కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- March 25, 2026
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఒక ఇంధన ట్యాంక్ లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగిందని, ఫలితంగా అక్కడ అగ్నిప్రమాదం సంభవించిందని కువైట్ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.
ప్రాథమిక నివేదికల ప్రకారం కేవలం ఆస్తి నష్టానికే పరిమితమైంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-రాజీ తెలిపారు.
అత్యవసర ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్స్ ను వెంటనే అమలు చేశామని, మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక బృందాలు వేగంగా రంగంలోకి దిగాయని ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు ప్రస్తుతం సంఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, ఘటన ప్రభావాన్ని అంచనా వేస్తున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!









