IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- March 25, 2026
న్యూ ఢిల్లీ: IRCTC వెబ్సైట్లో ఉన్న సుమారు 3కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. టికెట్ల బుకింగ్లో పారదర్శకత పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. భారతీయ రైళ్లలో 78 శాతం సీట్లు నాన్-ఏసీ కేటగిరీకి చెందినవేనని, సామాన్య ప్రయాణికులకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి వివరించారు. కృత్రిమ రద్దీని సృష్టించే ఫేక్ అకౌంట్లపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని, ప్రయాణికుల భద్రత మరియు సౌకర్యాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









