IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- March 25, 2026
న్యూ ఢిల్లీ: IRCTC వెబ్సైట్లో ఉన్న సుమారు 3కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. టికెట్ల బుకింగ్లో పారదర్శకత పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. భారతీయ రైళ్లలో 78 శాతం సీట్లు నాన్-ఏసీ కేటగిరీకి చెందినవేనని, సామాన్య ప్రయాణికులకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి వివరించారు. కృత్రిమ రద్దీని సృష్టించే ఫేక్ అకౌంట్లపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని, ప్రయాణికుల భద్రత మరియు సౌకర్యాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







