IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- March 25, 2026
న్యూ ఢిల్లీ: IRCTC వెబ్సైట్లో ఉన్న సుమారు 3కోట్ల నకిలీ ఖాతాలను తొలగించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. టికెట్ల బుకింగ్లో పారదర్శకత పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. భారతీయ రైళ్లలో 78 శాతం సీట్లు నాన్-ఏసీ కేటగిరీకి చెందినవేనని, సామాన్య ప్రయాణికులకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి వివరించారు. కృత్రిమ రద్దీని సృష్టించే ఫేక్ అకౌంట్లపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని, ప్రయాణికుల భద్రత మరియు సౌకర్యాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!







