గరిష్ఠ సామర్థ్యాన్ని చేరాక PCR టెస్ట్ సర్వీసులను నిలిపివేయనున్న షార్జా ఎయిర్ పోర్ట్
- January 06, 2022
యూఏఈ: షార్జా ఎయిర్పోర్ట్ మెడికల్ సెంటర్ గరిష్ఠ సామర్థ్యాన్ని చేరుకున్న తర్వాత కోవిడ్-19 PCR టెస్ట్ సర్వీసులను అందించడం ఆపివేయనుంది. కరోనా ముందు జాగ్రత్తల్లో భాగంగా సామాజిక దూర మార్గదర్శకాలను పాటించేందుకు PCR టెస్ట్ సర్వీసులను నిలిపివేయనున్నట్లు షార్జా ఎయిర్పోర్ట్ అధికారులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించారు. షార్జా విమానాశ్రయం ద్వారా ప్రయాణించే విమానాశ్రయ సిబ్బంది, ప్రయాణీకులకు దీని నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- చేనేత రంగాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత: ఆర్.పి.సిసోడియా
- ట్రంప్ వాదనల మధ్య కొనసాగుతున్న ఇరాన్ దాడులు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..









