గరిష్ఠ సామర్థ్యాన్ని చేరాక PCR టెస్ట్ సర్వీసులను నిలిపివేయనున్న షార్జా ఎయిర్ పోర్ట్
- January 06, 2022
యూఏఈ: షార్జా ఎయిర్పోర్ట్ మెడికల్ సెంటర్ గరిష్ఠ సామర్థ్యాన్ని చేరుకున్న తర్వాత కోవిడ్-19 PCR టెస్ట్ సర్వీసులను అందించడం ఆపివేయనుంది. కరోనా ముందు జాగ్రత్తల్లో భాగంగా సామాజిక దూర మార్గదర్శకాలను పాటించేందుకు PCR టెస్ట్ సర్వీసులను నిలిపివేయనున్నట్లు షార్జా ఎయిర్పోర్ట్ అధికారులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించారు. షార్జా విమానాశ్రయం ద్వారా ప్రయాణించే విమానాశ్రయ సిబ్బంది, ప్రయాణీకులకు దీని నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







