గరిష్ఠ సామర్థ్యాన్ని చేరాక PCR టెస్ట్ సర్వీసులను నిలిపివేయనున్న షార్జా ఎయిర్ పోర్ట్
- January 06, 2022
యూఏఈ: షార్జా ఎయిర్పోర్ట్ మెడికల్ సెంటర్ గరిష్ఠ సామర్థ్యాన్ని చేరుకున్న తర్వాత కోవిడ్-19 PCR టెస్ట్ సర్వీసులను అందించడం ఆపివేయనుంది. కరోనా ముందు జాగ్రత్తల్లో భాగంగా సామాజిక దూర మార్గదర్శకాలను పాటించేందుకు PCR టెస్ట్ సర్వీసులను నిలిపివేయనున్నట్లు షార్జా ఎయిర్పోర్ట్ అధికారులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించారు. షార్జా విమానాశ్రయం ద్వారా ప్రయాణించే విమానాశ్రయ సిబ్బంది, ప్రయాణీకులకు దీని నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







