బహ్రెయిన్ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు
- January 09, 2022
బహ్రెయిన్: సస్టైనబుల్ ఎనర్జీ అథారిటీ విద్య మంత్రిత్వ శాఖ(MoE), కార్మిక సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ కోసం రూఫ్టాప్లు కార్ పార్కింగ్లు, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను గ్రిడ్-టైడ్ సోలార్ PV పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. MoE కోసం పవర్ ప్లాంట్ 5MWac, కార్మిక మంత్రిత్వ శాఖ కోసం 2.5MWac ప్రాజెక్ట్ ఉంటుంది. ఏప్రిల్ 2021లో, విద్యుత్, నీటి వ్యవహారాల మంత్రి వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA) CEO షేక్ నవాఫ్ బిన్ ఇబ్రహీం అల్ ఖలీఫా సార్లోని ఏట్రియం మాల్లో మొదటి ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







