యూఏఈ -ఇండియా ట్రావెల్ కు కొత్త కోవిడ్ నిబంధనలు
- January 09, 2022
యూఏఈ: ఇండియా వెళ్ళే ప్యాసింజర్స్ కు జనవరి 11 నుండి 7 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేశారు. ఎనిమిదో రోజున ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేయించుకోవాలి. Omicron వేరియంట్ ప్రాబల్యం కారణంగా ఇండియా కు వెళ్ళే ప్రయాణికుల కోసం మంత్రిత్వ శాఖ నియమాలను అప్డేట్ చేసింది. ఇది రెండు దేశాల మధ్య ట్రావెల్ పై ప్రభావం చూపనుంది. UAE నుండి వెళ్ళే ప్రయాణికులందరూ RT-PCR పరీక్ష చేయించుకోనవసరం లేదు. వారు ప్రయాణించే రాష్ట్రాన్ని బట్టి, ఎంపిక చేయబడిన ప్రయాణీకులలో రెండు శాతం మందికి విమానాశ్రయంలో పరీక్షలు చేస్తారు. కేరళ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో వచ్చిన ప్రయాణీకులందరికి పరీక్షలు తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









