యూఏఈ -ఇండియా ట్రావెల్ కు కొత్త కోవిడ్ నిబంధనలు
- January 09, 2022
యూఏఈ: ఇండియా వెళ్ళే ప్యాసింజర్స్ కు జనవరి 11 నుండి 7 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేశారు. ఎనిమిదో రోజున ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేయించుకోవాలి. Omicron వేరియంట్ ప్రాబల్యం కారణంగా ఇండియా కు వెళ్ళే ప్రయాణికుల కోసం మంత్రిత్వ శాఖ నియమాలను అప్డేట్ చేసింది. ఇది రెండు దేశాల మధ్య ట్రావెల్ పై ప్రభావం చూపనుంది. UAE నుండి వెళ్ళే ప్రయాణికులందరూ RT-PCR పరీక్ష చేయించుకోనవసరం లేదు. వారు ప్రయాణించే రాష్ట్రాన్ని బట్టి, ఎంపిక చేయబడిన ప్రయాణీకులలో రెండు శాతం మందికి విమానాశ్రయంలో పరీక్షలు చేస్తారు. కేరళ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో వచ్చిన ప్రయాణీకులందరికి పరీక్షలు తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









