యూఏఈ -ఇండియా ట్రావెల్ కు కొత్త కోవిడ్ నిబంధనలు
- January 09, 2022
యూఏఈ: ఇండియా వెళ్ళే ప్యాసింజర్స్ కు జనవరి 11 నుండి 7 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేశారు. ఎనిమిదో రోజున ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేయించుకోవాలి. Omicron వేరియంట్ ప్రాబల్యం కారణంగా ఇండియా కు వెళ్ళే ప్రయాణికుల కోసం మంత్రిత్వ శాఖ నియమాలను అప్డేట్ చేసింది. ఇది రెండు దేశాల మధ్య ట్రావెల్ పై ప్రభావం చూపనుంది. UAE నుండి వెళ్ళే ప్రయాణికులందరూ RT-PCR పరీక్ష చేయించుకోనవసరం లేదు. వారు ప్రయాణించే రాష్ట్రాన్ని బట్టి, ఎంపిక చేయబడిన ప్రయాణీకులలో రెండు శాతం మందికి విమానాశ్రయంలో పరీక్షలు చేస్తారు. కేరళ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో వచ్చిన ప్రయాణీకులందరికి పరీక్షలు తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







