ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- January 11, 2022
మనామా: ఇండియన్ ఎంబసీ ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రసంగాన్ని ప్రసారం చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కూడా వీడియో సందేశం పంపారు. బహ్రెయిన్లోని ఎనిమిది ఇండియన్ స్కూల్స్, ఇంటర్ స్కూల్ పోటీలను హిందీ పాటలు, పోయెట్రీ మరియు స్టోరీ టెల్లింగ్పై పోటీలను నిర్వహించడం జరిగింది. విజేతలకు ఈ ఈవెంట్లో బహుమతులు అందజేశారు. వారిని ఎంబసీ ప్రతినిథులు అభినందించారు. బహ్రెయిన్లోని పలు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్స్, టీచర్లుగా పనిచేస్తున్న భారతీయులు.. ఇలా ఈ కార్యక్రమంలో 250 మంది వరకు భాగం పంచుకున్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









