ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- January 11, 2022
మనామా: ఇండియన్ ఎంబసీ ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రసంగాన్ని ప్రసారం చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి కూడా వీడియో సందేశం పంపారు. బహ్రెయిన్లోని ఎనిమిది ఇండియన్ స్కూల్స్, ఇంటర్ స్కూల్ పోటీలను హిందీ పాటలు, పోయెట్రీ మరియు స్టోరీ టెల్లింగ్పై పోటీలను నిర్వహించడం జరిగింది. విజేతలకు ఈ ఈవెంట్లో బహుమతులు అందజేశారు. వారిని ఎంబసీ ప్రతినిథులు అభినందించారు. బహ్రెయిన్లోని పలు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్స్, టీచర్లుగా పనిచేస్తున్న భారతీయులు.. ఇలా ఈ కార్యక్రమంలో 250 మంది వరకు భాగం పంచుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







