జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో ప్రసంగించనున్న మినిస్టర్ వి మురళీధరన్
- January 11, 2022
కువైట్: కువైట్లోని భారత ఎంబసీ, జాతీయ యువజన దినోత్సవాన్ని స్వామి వివేకానంద జయంతి నేపథ్యంలో ఏర్పాటు చేస్తోంది. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు. జనవరి 12న ఈ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటటలకు కువైట్ ఎంబసీ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కమ్యూనిటీ మెంబర్స్ మరియు విద్యార్థులకు నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









