హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- March 23, 2026
మనామాః ఏడుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదం నేపథ్యంలో ఖతార్ మరియు టర్కీ ప్రభుత్వాలకు బహ్రెయిన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఈ సంఘటనపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రమాదం జరగడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ విమానం ఖతార్ ప్రాదేశిక జలాల్లో కూలిన ఘటనలో ఖతార్ కు చెందిన నలుగురు సైనిక సిబ్బంది మరియు ఖతార్-టర్కీ సంయుక్త దళాలకు చెందిన ఒకరితోపాటు ఇద్దరు టెక్నిషిన్లు మరణించారు. బాధితుల కుటుంబాలకు మరియు ఈ విషాదంతో ప్రభావితమైన వారందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
తాజా వార్తలు
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
- ‘మీ ఇంటికి–మీ డాక్టర్’ ప్రాజెక్టును ప్రారంభించిన గవర్నర్
- IPL నిబంధనల ఉల్లంఘన పై BCCI సీరియస్
- విజయవాడలో ‘బిర్లా న్యూ’ తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం









