హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- March 23, 2026
మనామాః ఏడుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదం నేపథ్యంలో ఖతార్ మరియు టర్కీ ప్రభుత్వాలకు బహ్రెయిన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఈ సంఘటనపై బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రమాదం జరగడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ విమానం ఖతార్ ప్రాదేశిక జలాల్లో కూలిన ఘటనలో ఖతార్ కు చెందిన నలుగురు సైనిక సిబ్బంది మరియు ఖతార్-టర్కీ సంయుక్త దళాలకు చెందిన ఒకరితోపాటు ఇద్దరు టెక్నిషిన్లు మరణించారు. బాధితుల కుటుంబాలకు మరియు ఈ విషాదంతో ప్రభావితమైన వారందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







