ఆకలి తీర్చుకోవడం కోసం కిడ్నీలు అమ్ముకుంటున్న ఆఫ్ఘనీలు..!
- January 13, 2022
కాబుల్: గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్లు అస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.. అప్పటినుంచి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా అక్కడ ఉపాధి లేకపోవడంతో ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తమ కుటుంబసభ్యుల ఆకలి తీర్చడానికి అవయవాలు అమ్ముకుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ ప్రావిన్స్లో కిడ్నీల విక్రయం ఎక్కువగా కొనసాగుతుంది. అయితే ఇలాంటి తీవ్ర చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ లేకపోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలను ఎదురుకోవాల్సి వస్తోందని వైద్యులు అంటున్నారు. అఫ్ఘనిస్తాన్లో కిడ్నీ దానం చేసే సంస్కృతి ఇంకా పెరగడం సరికాదని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









