ఆకలి తీర్చుకోవడం కోసం కిడ్నీలు అమ్ముకుంటున్న ఆఫ్ఘనీలు..!
- January 13, 2022
కాబుల్: గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్లు అస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.. అప్పటినుంచి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా అక్కడ ఉపాధి లేకపోవడంతో ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తమ కుటుంబసభ్యుల ఆకలి తీర్చడానికి అవయవాలు అమ్ముకుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ ప్రావిన్స్లో కిడ్నీల విక్రయం ఎక్కువగా కొనసాగుతుంది. అయితే ఇలాంటి తీవ్ర చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ లేకపోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలను ఎదురుకోవాల్సి వస్తోందని వైద్యులు అంటున్నారు. అఫ్ఘనిస్తాన్లో కిడ్నీ దానం చేసే సంస్కృతి ఇంకా పెరగడం సరికాదని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







