ఆకలి తీర్చుకోవడం కోసం కిడ్నీలు అమ్ముకుంటున్న ఆఫ్ఘనీలు..!
- January 13, 2022
కాబుల్: గత ఏడాది ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్లు అస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.. అప్పటినుంచి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా అక్కడ ఉపాధి లేకపోవడంతో ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తమ కుటుంబసభ్యుల ఆకలి తీర్చడానికి అవయవాలు అమ్ముకుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పశ్చిమ ప్రావిన్స్లో కిడ్నీల విక్రయం ఎక్కువగా కొనసాగుతుంది. అయితే ఇలాంటి తీవ్ర చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ లేకపోవడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలను ఎదురుకోవాల్సి వస్తోందని వైద్యులు అంటున్నారు. అఫ్ఘనిస్తాన్లో కిడ్నీ దానం చేసే సంస్కృతి ఇంకా పెరగడం సరికాదని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి