తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 13, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది.రోజురోజుకు కేసులు అధికమౌతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.పండుగ కాలం కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కోవిడ్ ని బంధనలు తు.చ తప్పకుండా పాటించాలని అధికారులు వెల్లడిస్తున్నారు.గత 24 గంటల్లో 2 వేల 707 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.అలాగే…ఒక్కరోజులో 582 మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6,78,290గా ఉందని పేర్కొంది.
తెలంగాణలోని జిల్లాల వారిగా కేసుల వివరాలు...
ఆదిలాబాద్ 14, భద్రాద్రి కొత్తగూడెం 40, జీహెచ్ఎంసీ 1328, జగిత్యాల 19, జనగాం 17, జయశంకర్ భూపాలపల్లి 06, జోగులాంబ గద్వాల 07, కామారెడ్డి 14, కరీంనగర్ 38, ఖమ్మం 56, కొమురం భీమ్, ఆసిఫాబాద్ 14, మహబూబ్ నగర్ 35, మహబూబాబాద్ 44, మంచిర్యాల 58, మెదక్ 24, మేడ్చల్ మల్కాజ్ గిరి 248, ములుగు 08, నాగర్ కర్నూలు 22, నల్గొండ 29, నారాయణపేట 14, నిర్మల్ 13, నిజామాబాద్ 60, పెద్దపల్లి 52, రాజన్న సిరిసిల్ల 13, రంగారెడ్డి 202, సంగారెడ్డి 78, సిద్ధిపేట 36, సూర్యాపేట 38, వికారాబాద్ 36, వనపర్తి 15, వరంగల్ రూరల్ 17, హన్మకొండ 75, యాదాద్రి భువనగిరి 37.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి