తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 13, 2022హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది.రోజురోజుకు కేసులు అధికమౌతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.పండుగ కాలం కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కోవిడ్ ని బంధనలు తు.చ తప్పకుండా పాటించాలని అధికారులు వెల్లడిస్తున్నారు.గత 24 గంటల్లో 2 వేల 707 పాజిటివ్ కేసులు నమోదైనట్లు, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.అలాగే…ఒక్కరోజులో 582 మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 6,78,290గా ఉందని పేర్కొంది.
తెలంగాణలోని జిల్లాల వారిగా కేసుల వివరాలు...
ఆదిలాబాద్ 14, భద్రాద్రి కొత్తగూడెం 40, జీహెచ్ఎంసీ 1328, జగిత్యాల 19, జనగాం 17, జయశంకర్ భూపాలపల్లి 06, జోగులాంబ గద్వాల 07, కామారెడ్డి 14, కరీంనగర్ 38, ఖమ్మం 56, కొమురం భీమ్, ఆసిఫాబాద్ 14, మహబూబ్ నగర్ 35, మహబూబాబాద్ 44, మంచిర్యాల 58, మెదక్ 24, మేడ్చల్ మల్కాజ్ గిరి 248, ములుగు 08, నాగర్ కర్నూలు 22, నల్గొండ 29, నారాయణపేట 14, నిర్మల్ 13, నిజామాబాద్ 60, పెద్దపల్లి 52, రాజన్న సిరిసిల్ల 13, రంగారెడ్డి 202, సంగారెడ్డి 78, సిద్ధిపేట 36, సూర్యాపేట 38, వికారాబాద్ 36, వనపర్తి 15, వరంగల్ రూరల్ 17, హన్మకొండ 75, యాదాద్రి భువనగిరి 37.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం