దుబాయ్ ఇన్ఫినిటీ బ్రిడ్జిపై ట్రాఫిక్కి అనుమతి
- January 14, 2022దుబాయ్: దుబాయ్ ఇన్ఫినిటీ బ్రిడ్జిపై తొలిసారిగా ఆదివారం జనవరి 16 నుంచి ట్రాఫిక్కి అనుమతించనున్నారు. కాగా, డెయిరా నుంచి బుర్ దుబాయ్ మార్గంలో అల్ షిందగా టన్నెల్ తాత్కలికంగా రెండు నెలలపాటు మూసివేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇన్ఫినిటీ బ్రిడ్జి మరియు కొత్త బ్రిడ్జిలను అల్ షిందగా టన్నెల్తో కలిపే పనుల నిమిత్తం ఈ మూసివేత అమలు చేస్తున్నారు.డెయిరా మరియు బుర్ దుబాయ్ లింకుని ఈ బ్రిడ్జి సులభతరం చేస్తుంది.దీనిపై మూడు మీటర్ల ట్రాక్ పాదచారులు మరియు సైక్లిస్టుల కోసం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు