దుబాయ్ ఇన్ఫినిటీ బ్రిడ్జిపై ట్రాఫిక్కి అనుమతి
- January 14, 2022
దుబాయ్: దుబాయ్ ఇన్ఫినిటీ బ్రిడ్జిపై తొలిసారిగా ఆదివారం జనవరి 16 నుంచి ట్రాఫిక్కి అనుమతించనున్నారు. కాగా, డెయిరా నుంచి బుర్ దుబాయ్ మార్గంలో అల్ షిందగా టన్నెల్ తాత్కలికంగా రెండు నెలలపాటు మూసివేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇన్ఫినిటీ బ్రిడ్జి మరియు కొత్త బ్రిడ్జిలను అల్ షిందగా టన్నెల్తో కలిపే పనుల నిమిత్తం ఈ మూసివేత అమలు చేస్తున్నారు.డెయిరా మరియు బుర్ దుబాయ్ లింకుని ఈ బ్రిడ్జి సులభతరం చేస్తుంది.దీనిపై మూడు మీటర్ల ట్రాక్ పాదచారులు మరియు సైక్లిస్టుల కోసం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ
- 2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’
- తెలుగు సినిమా పాటకు సిరివెన్నెల గౌరవాన్ని తీసుకొచ్చారు: ఉపరాష్ట్రపతి