అబుధాబిలో ప్రవేశించేందుకు బూస్టర్ డోస్ తప్పనిసరి
- January 18, 2022
అబుధాబి: కోవిడ్ 19 ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యలో అబుధాబిలో ప్రవేశించడానికి కోవిడ్ 19 బూస్టర్ డోస్ తప్పనిసరి చేశారు. గవర్నమెంట్ హెల్త్ యాప్ గత వారం వెల్లడించిన వివరాల ప్రకారం, అబుధాబిలోకి ప్రవేశించేందుకు గ్రీన్ పాస్ తప్పనిసరి చేశారు. అయితే, యాప్ పేర్కొంటున్న అంశాల్ని బట్టి చూస్తే, బూస్టర్ డోస్ తీసుకుంటే తప్ప పూర్తిగా వ్యాక్సినేట్ అయినట్లు కాదు. రెండో డోసు తర్వాత ఆరు నెలల అనంతరం బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వుంటుంది. అబుధాబిలోకి ప్రవేశించాలనుకునేవారు గ్రీన్ స్టేటస్ కొనసాగించుకోవడానికి గడచిన రెండు వారాల్లోపు వైరస్ నుంచి నెగెటివ్ తెచ్చుకుని వుండాలి.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









