పాకిస్థాన్ వ్యక్తికి మరణశిక్ష విధించిన సౌదీ అధికారులు !
- March 27, 2016
ఓ మహిళను దోపిడీ చేసి, హత్య చేసిన కేసులో పాకిస్థాన్కు చెందిన వ్యక్తికి సౌదీ అరేబియా అధికారులు మరణశిక్ష విధించారు. దీంతో ఈ ఏడాది ఆ దేశంలో మరణశిక్షకు గురైన వారి సంఖ్య 79కి చేరింది. వివరాల్లోకి వెళితే..జెద్దాలోని రెడ్సీ నగరంలో బంగ్లాదేశ్కు చెందిన హజార్ హుస్సేన్ అనే మహిళను దోపీడి చేసి, హత్య చేశారు. ఈ కేసులో పాక్కు చెందిన ఎలియాస్ ఇస్మాయిల్ అనే వ్యక్తి దోషిగా గుర్తించి మరణశిక్ష విధించారు అక్కడి అధికారులు. దీంతో ఆదివారం ఇస్మాయిల్కు ఈ శిక్షను అమలుచేశారు. సౌదీ అరేబియాలో 2016లో ఇప్పటివరకు 79మందికి మరణశిక్ష అమలుచేయగా. ఒక్క జనవరి 2 రోజునే 47మందికి శిక్ష అమలు చేశారు. 2015లో అక్కడ 153 మందికి మరణశిక్ష అమలుచేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







