ఏపీలో భారీగా కరోనా వైరస్‌ ఉధృతి

- January 21, 2022 , by Maagulf
ఏపీలో భారీగా కరోనా వైరస్‌ ఉధృతి

అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్ పెరిగిపోతుంది. నిన్నటి కన్న నేడు వైరస్ ప్రభావం మరింత పెరిగింది. నేడు రాష్ట్రంలో 13,212 కేసులు నమోదు చేసుకున్నాయి. ప్రజలు వైరస్ నుండి రక్షణ పొందాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి. విశాఖ (2244), చిత్తూరు (1585), అనంతపురం (1235), (AP8 చానల్) గుంటూరు (1054), శ్రీకాకుళం (1230), నెల్లూరు (1051) జిల్లా లలో  అత్యధికంగా,  కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 338 కరోనా కేసులు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com