ఏపీలో భారీగా కరోనా వైరస్ ఉధృతి
- January 21, 2022
అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్ పెరిగిపోతుంది. నిన్నటి కన్న నేడు వైరస్ ప్రభావం మరింత పెరిగింది. నేడు రాష్ట్రంలో 13,212 కేసులు నమోదు చేసుకున్నాయి. ప్రజలు వైరస్ నుండి రక్షణ పొందాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి. విశాఖ (2244), చిత్తూరు (1585), అనంతపురం (1235), (AP8 చానల్) గుంటూరు (1054), శ్రీకాకుళం (1230), నెల్లూరు (1051) జిల్లా లలో అత్యధికంగా, కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 338 కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి