ఏపీలో భారీగా కరోనా వైరస్ ఉధృతి
- January 21, 2022
అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్ పెరిగిపోతుంది. నిన్నటి కన్న నేడు వైరస్ ప్రభావం మరింత పెరిగింది. నేడు రాష్ట్రంలో 13,212 కేసులు నమోదు చేసుకున్నాయి. ప్రజలు వైరస్ నుండి రక్షణ పొందాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి. విశాఖ (2244), చిత్తూరు (1585), అనంతపురం (1235), (AP8 చానల్) గుంటూరు (1054), శ్రీకాకుళం (1230), నెల్లూరు (1051) జిల్లా లలో అత్యధికంగా, కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 338 కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







