ఏపీలో భారీగా కరోనా వైరస్ ఉధృతి
- January 21, 2022అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్ పెరిగిపోతుంది. నిన్నటి కన్న నేడు వైరస్ ప్రభావం మరింత పెరిగింది. నేడు రాష్ట్రంలో 13,212 కేసులు నమోదు చేసుకున్నాయి. ప్రజలు వైరస్ నుండి రక్షణ పొందాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి. విశాఖ (2244), చిత్తూరు (1585), అనంతపురం (1235), (AP8 చానల్) గుంటూరు (1054), శ్రీకాకుళం (1230), నెల్లూరు (1051) జిల్లా లలో అత్యధికంగా, కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 338 కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..