అబుధాబి: కోవిడ్ బాధితుల కోసం ఆరు కొత్త అస్సెస్మెంట్ కేంద్రాల ప్రారంభం
- January 22, 2022అబుధాబి: అబుధాబి కొత్తగా ఆరు ప్రైమ్ అస్సెస్మెంట్ కేంద్రాలను కోవిడ్ బాధితుల కోసం ప్రారంభించడం జరిగింది. కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఈ కేంద్రాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ముందు వచ్చినవారికి ముందుగా సేవలు అందుతాయి. రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ సేవల్ని నిర్వహిస్తారు. రిస్క్ అస్సెస్మెంట్, స్క్రీనింగ్ సౌకర్యాలు, ఎక్స్ రే సౌకర్యం, రక్త నమూనాల సేకరణ, లేబరేటరీ వంటివి ఇక్కడ అందుబాటులో వుంటాయి. 2,000 నుంచి 3,000 మంది బాధితులకు సేవలందించేలా వీటిని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ