అబుధాబి: కోవిడ్ బాధితుల కోసం ఆరు కొత్త అస్సెస్మెంట్ కేంద్రాల ప్రారంభం
- January 22, 2022అబుధాబి: అబుధాబి కొత్తగా ఆరు ప్రైమ్ అస్సెస్మెంట్ కేంద్రాలను కోవిడ్ బాధితుల కోసం ప్రారంభించడం జరిగింది. కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఈ కేంద్రాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ముందు వచ్చినవారికి ముందుగా సేవలు అందుతాయి. రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ సేవల్ని నిర్వహిస్తారు. రిస్క్ అస్సెస్మెంట్, స్క్రీనింగ్ సౌకర్యాలు, ఎక్స్ రే సౌకర్యం, రక్త నమూనాల సేకరణ, లేబరేటరీ వంటివి ఇక్కడ అందుబాటులో వుంటాయి. 2,000 నుంచి 3,000 మంది బాధితులకు సేవలందించేలా వీటిని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..