అబుధాబి: కోవిడ్ బాధితుల కోసం ఆరు కొత్త అస్సెస్మెంట్ కేంద్రాల ప్రారంభం
- January 22, 2022
అబుధాబి: అబుధాబి కొత్తగా ఆరు ప్రైమ్ అస్సెస్మెంట్ కేంద్రాలను కోవిడ్ బాధితుల కోసం ప్రారంభించడం జరిగింది. కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఈ కేంద్రాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ముందు వచ్చినవారికి ముందుగా సేవలు అందుతాయి. రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ సేవల్ని నిర్వహిస్తారు. రిస్క్ అస్సెస్మెంట్, స్క్రీనింగ్ సౌకర్యాలు, ఎక్స్ రే సౌకర్యం, రక్త నమూనాల సేకరణ, లేబరేటరీ వంటివి ఇక్కడ అందుబాటులో వుంటాయి. 2,000 నుంచి 3,000 మంది బాధితులకు సేవలందించేలా వీటిని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







