కువైట్, ఇండియా మంత్రుల మధ్య టెలిఫోనిక్ చర్చలు
- January 23, 2022కువైట్: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ శనివారం కువైట్ విదేశాంగ మంత్రి డాక్టర్ అహ్మద్ నాసర్ మహమ్మద్ అల్ సబాతో టెలిఫోనిక్ చర్చలు జరిపారు. భారత్, కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో భారతదేశం, కువైట్ మధ్య జాయింట్ కమిషన్ ముందస్తు సమావేశానికి రెండు దేశాలు అంగీకరించాయి. పశ్చిమాసియా, గల్ఫ్ నుండి ఆఫ్ఘనిస్తాన్, ఇండో-పసిఫిక్ వరకు ప్రాంతీయ పరిస్థితులపై వారు చర్చించారు. ఈ మేరకు డాక్టర్ ఎస్ జైశంకర్ తన అధికారిక హ్యాండిల్లో ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ