కువైట్, ఇండియా మంత్రుల మధ్య టెలిఫోనిక్ చర్చలు
- January 23, 2022
కువైట్: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ శనివారం కువైట్ విదేశాంగ మంత్రి డాక్టర్ అహ్మద్ నాసర్ మహమ్మద్ అల్ సబాతో టెలిఫోనిక్ చర్చలు జరిపారు. భారత్, కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో భారతదేశం, కువైట్ మధ్య జాయింట్ కమిషన్ ముందస్తు సమావేశానికి రెండు దేశాలు అంగీకరించాయి. పశ్చిమాసియా, గల్ఫ్ నుండి ఆఫ్ఘనిస్తాన్, ఇండో-పసిఫిక్ వరకు ప్రాంతీయ పరిస్థితులపై వారు చర్చించారు. ఈ మేరకు డాక్టర్ ఎస్ జైశంకర్ తన అధికారిక హ్యాండిల్లో ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- సీఎం కేసీఆర్తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ
- 2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’