కువైట్, ఇండియా మంత్రుల మధ్య టెలిఫోనిక్ చర్చలు
- January 23, 2022కువైట్: భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ శనివారం కువైట్ విదేశాంగ మంత్రి డాక్టర్ అహ్మద్ నాసర్ మహమ్మద్ అల్ సబాతో టెలిఫోనిక్ చర్చలు జరిపారు. భారత్, కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో భారతదేశం, కువైట్ మధ్య జాయింట్ కమిషన్ ముందస్తు సమావేశానికి రెండు దేశాలు అంగీకరించాయి. పశ్చిమాసియా, గల్ఫ్ నుండి ఆఫ్ఘనిస్తాన్, ఇండో-పసిఫిక్ వరకు ప్రాంతీయ పరిస్థితులపై వారు చర్చించారు. ఈ మేరకు డాక్టర్ ఎస్ జైశంకర్ తన అధికారిక హ్యాండిల్లో ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!