తెలంగాణ కరోనా అప్డేట్
- January 23, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతూనే ఉంది.మూడున్నవేలకు పైగానే మరోసారి కేసులు నమోదు అయ్యాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో 3,603 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.మరో వ్యక్తి కోవిడ్ బారినపడి మృతి చెందగా..ఇదే సమయంలో 2,707 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో..మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,34,815కు చేరగా..మొత్తం రికవరీ కేసులు 6,98,649కు పెరిగాయి.ఇక, మృతుల సంఖ్య 4072కు పెరిగింది.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 93,397 శాంపిల్స్ పరీక్షించామని.. ఇప్పటివరకు చేసిన టెస్ట్ల సంఖ్య 3,13,78,819గా ఉందని బులెటిన్లో పేర్కొంది సప్రభుత్వం.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







