భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌కు కరోనా పాజిటివ్...

- January 27, 2022 , by Maagulf
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌కు కరోనా పాజిటివ్...

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విధ్వంసం కొనసాగుతోంది. సామాన్యుల నుంచి దేశ ఉప రాష్ట్రపతి వరకు అందిరిని కోవిడ్ పట్టి పీడిస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో  భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేరు కూడా చేరింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో ప్రకటించి, ఇటీవల తనను సంప్రదించిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు గతంలో తనతో పరిచయం ఉన్న వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com