భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్కు కరోనా పాజిటివ్...
- January 27, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విధ్వంసం కొనసాగుతోంది. సామాన్యుల నుంచి దేశ ఉప రాష్ట్రపతి వరకు అందిరిని కోవిడ్ పట్టి పీడిస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేరు కూడా చేరింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్లో ప్రకటించి, ఇటీవల తనను సంప్రదించిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు గతంలో తనతో పరిచయం ఉన్న వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి