పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్: ప్రత్యేకమైన కేంద్రం ఏర్పాటు
- January 28, 2022
అబుధాబి: అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా), ఎతిహాద్ హీరోస్ హెల్త్ కేర్ సెంటర్ని అబుధాబిలో ప్రారంభించింది. 3 నుంచి 16 ఏళ్ళ వయసువారికి ప్రత్యేకంగా ఇక్కడ వ్యాక్సినేషన్ చేస్తారు. అత్యున్నత ప్రతిభ గల వైద్యులు, నర్సులతో ఇంటిగ్రేటెడ్ మెడికల్ టీమ్ ఇక్కడ పనిచేయనుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కేంద్రం సేవలందిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







