శుక్రవారం మార్కెట్ వద్ద రికార్డు స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు
- January 28, 2022
కువైట్: శుక్రవారం మార్కెట్ వద్ద ట్రాఫిక్ విభాగం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, రికార్డు స్థాయిలో ఉల్లంఘనల్ని గుర్తించింది. జనరల్ ట్రాఫిక్ విభాగం నిర్వహించిన తనిఖీల సందర్భంగా 4 వాహనాల్ని సీజ్ చేశారు. ముగ్గురు రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని అదుపులోకి తీసుకున్నారు. 780 ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన నోటీసులు జారీ చేశారు. 700 వాహనాలకు హెచ్చరిక నోటీసులు పంపడం జరిగింది. అధిక శబ్దం వచ్చేలా వాహనాల్ని మార్చుతున్న గ్యారేజీలకు సైతం హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!