కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: రెస్టారెంట్ మూసివేత
- January 29, 2022
మనామా: హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం కోవిడ్ 19 నిబంధనల నేపథ్యంలో ఓ రెస్టారెంటుని మూసివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 16 ఇతర రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 158 రెస్టారెంట్లలో తనిఖీలను నిర్వహించడం జరిగింది. ఇంటీరియర్ మినిస్ట్రీ, ఇండస్ట్రీ కామర్స్ మరియు టూరిజం మినిస్ట్రీ అలాగే బహ్రెయిన్ ఎగ్జిబిషన్ మరియు టూరిజం అథారిటీతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







