కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: రెస్టారెంట్ మూసివేత
- January 29, 2022
మనామా: హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం కోవిడ్ 19 నిబంధనల నేపథ్యంలో ఓ రెస్టారెంటుని మూసివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 16 ఇతర రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 158 రెస్టారెంట్లలో తనిఖీలను నిర్వహించడం జరిగింది. ఇంటీరియర్ మినిస్ట్రీ, ఇండస్ట్రీ కామర్స్ మరియు టూరిజం మినిస్ట్రీ అలాగే బహ్రెయిన్ ఎగ్జిబిషన్ మరియు టూరిజం అథారిటీతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు