అవినీతి న్యాయమూర్తులకు కఠినమైన జరీమానాలు: ప్రాసిక్యూషన్
- January 29, 2022
కువైట్: న్యాయమూర్తుల అవినీతికి సంబంధించి కోర్టు ఆఫ్ అప్పీల్ ఫిబ్రవరి 9న విచారణ జరపనుంది. జడ్జిలు, లాయర్లు, వ్యాపరవేత్తలు ఓ కేసులో నిందితులుగా తేలారు. వీరికి కింది న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఖరీదైన వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో కఠినమైన జరీమానాలు విధించాల్సిందిగా ప్రాసిక్యూషన్ న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. అభియోగాలు మోపబడిన ఆరుగురు న్యాయమూర్తుల్లో నలుగురు సరెండర్ అయిపోయారు. తమను విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే, కోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. దోషులకు 4 నుంచి 15 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించింది. కాగా, జరీమానాలు 9000 నుంచి 400,000 దినార్ల వరకు విధించడం జరిగింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!