అవినీతి న్యాయమూర్తులకు కఠినమైన జరీమానాలు: ప్రాసిక్యూషన్
- January 29, 2022
కువైట్: న్యాయమూర్తుల అవినీతికి సంబంధించి కోర్టు ఆఫ్ అప్పీల్ ఫిబ్రవరి 9న విచారణ జరపనుంది. జడ్జిలు, లాయర్లు, వ్యాపరవేత్తలు ఓ కేసులో నిందితులుగా తేలారు. వీరికి కింది న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఖరీదైన వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో కఠినమైన జరీమానాలు విధించాల్సిందిగా ప్రాసిక్యూషన్ న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. అభియోగాలు మోపబడిన ఆరుగురు న్యాయమూర్తుల్లో నలుగురు సరెండర్ అయిపోయారు. తమను విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే, కోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. దోషులకు 4 నుంచి 15 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించింది. కాగా, జరీమానాలు 9000 నుంచి 400,000 దినార్ల వరకు విధించడం జరిగింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







