భారత వాయు సేన సాహసయాత్ర
- March 28, 2016
భారత వాయుసేనకు చెందిన పైలట్లు ఓపెన్ కాక్పిట్లో 10 వేల కిలో మీటర్లు ప్రయాణించి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. 14 మందితో కూడిన పైలట్ల బృందం పారామోటర్తో ఈ సాహసయాత్ర చేపట్టింది. ఫిబ్రవరి 1న పశ్చిమ్బంగలోని కలైకుందా ఎయిర్బేస్ నుంచి వీరి ప్రయాణం ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టి.. మొత్తం పది వేల కిలోమీటర్లు ప్రయాణించి గత శనివారం వారు తిరిగి ఎయిర్బేస్కు చేరుకున్నారు. ఎంపీఎస్ సోలంకీ నేతృత్వంలోని ఈ బృందం.
గతంలో ఉన్న 9,132 కి.మీల రికార్డును అధిగమించింది. ఈ బృందం కన్యాకుమారి, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హిమాలయపర్వతాలు, దిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ల మీదుగా ప్రయాణించి కలైకుందా చేరుకుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







