మనీలాండరింగ్ నిందితుల నుండి SR2 బిలియన్లు జప్తు
- January 31, 2022
రియాద్: మనీలాండరింగ్కు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్ దాదాపు SR2 బిలియన్లను జప్తు చేసింది. ఆర్థిక నేరాలపై న్యాయస్థానం ప్రాథమిక తీర్పును అనుసరించి ఈ మొత్తాన్ని సీజ్ చేశారని పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని ఒక అధికారి తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో సంపాదించిన మొత్తాన్ని కంపెనీల ముసుగులో దేశం దాటించిన నిందితుల దగ్గర నుంచి ఈ మొత్తాన్ని సీజ్ చేశారు. విదేశాలకు బదిలీ చేసిన దానితో సమానమైన మొత్తాన్ని జప్తు చేయడంతోపాటు ఈ నేరాల్లో పాల్గొన్న వాణిజ్య సంస్థల నుంచి మొత్తం SR100 మిలియన్ల జరిమానా విధించారు. జైలు శిక్ష తర్వాత నిందితులను సౌదీ అరేబియా నుంచి బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







