పన్ను చట్టాన్ని ఉల్లంఘించిన ఇద్దరికి ఫైన్, జైలుశిక్ష
- January 31, 2022
మస్కట్: ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇద్దరు వ్యక్తులకు అమెరత్ విలాయత్లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు.. RO2,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు(నం 28/2009)ను ఇచ్చింది. ఆదాయపు పన్నుకు సంబంధించి సరైన డేటాను అందివ్వని కారణంగా వీరిపై కోర్టు చర్యలు తీసుకుందని పన్ను అథారిటీలోని ఒక అధికారి తెలిపారు. అలాగే శిక్షాకాలం ముగియగానే వారిని దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని కూడా కోర్టు తన తీర్పులో వెల్లడించింది. టాక్స్ అథారిటీ లీగల్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీమ్ బిన్ సలీమ్ అల్ హార్తీ మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులు పన్ను ఎగవేతలను పాల్పడినట్లు సమాచారం అందడంతో వారిని విచారించామన్నారు. తప్పుడు పన్ను రిపోర్టులను సమర్పించినట్లు గుర్తించి, కేసు ఫైల్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపామన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







