మీ డేటా బ్యాలెన్స్ తో ఇకపై ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు..

- March 28, 2016 , by Maagulf
మీ డేటా బ్యాలెన్స్ తో ఇకపై ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు..

మీ మొబైల్ ఫోన్లో మెయిన్ బ్యాలెన్స్ కాకుండా కేవలం నెట్ బ్యాలెన్స్ మాత్రమే ఉందా.. మెయిన్ బ్యాలెన్స్ లేక ఫోన్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా? అయితే ఏం బాధపడొద్దు. మీ డేటా బ్యాలెన్స్ తో ఇకపై ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా ఇప్పటికే మీరు ఉపయోగిస్తున్న స్కైప్.. వాట్సాప్, వైబర్ వంటి సోషల్ మీడియా విభాగాలతో.. అవునూ వీటి ద్వారా మొబైల్ ఫోన్ కుగానీ ల్యాండ్ లైన్ కు గానీ ఫోన్ చేసే అవకాశం త్వరలోనే రానుంది.ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న సంస్థలు, టెలికం ఆపరేటర్లకు మధ్య కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఈ సౌకర్యం అందుబాటులోకి ఉంది. డేటా చార్జెస్ రూపంలో బ్యాలెన్స్ దానంతట అదే కట్ అయిపోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com