మీ డేటా బ్యాలెన్స్ తో ఇకపై ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు..
- March 28, 2016
మీ మొబైల్ ఫోన్లో మెయిన్ బ్యాలెన్స్ కాకుండా కేవలం నెట్ బ్యాలెన్స్ మాత్రమే ఉందా.. మెయిన్ బ్యాలెన్స్ లేక ఫోన్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా? అయితే ఏం బాధపడొద్దు. మీ డేటా బ్యాలెన్స్ తో ఇకపై ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా ఇప్పటికే మీరు ఉపయోగిస్తున్న స్కైప్.. వాట్సాప్, వైబర్ వంటి సోషల్ మీడియా విభాగాలతో.. అవునూ వీటి ద్వారా మొబైల్ ఫోన్ కుగానీ ల్యాండ్ లైన్ కు గానీ ఫోన్ చేసే అవకాశం త్వరలోనే రానుంది.ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న సంస్థలు, టెలికం ఆపరేటర్లకు మధ్య కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఈ సౌకర్యం అందుబాటులోకి ఉంది. డేటా చార్జెస్ రూపంలో బ్యాలెన్స్ దానంతట అదే కట్ అయిపోతుంది.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









