ఆర్తి అగర్వాల్ చివరి చిత్రం 'ఆమె ఎవరు...?
- March 28, 2016
ప్రముఖ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటించిన చివరి చిత్రం 'ఆమె ఎవరు...?'ను ప్రేక్షకులు ఆదరించాలని నిర్మాత కర్రి వీరగణేష్ కోరారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నామని తెలిపారు. కోరుకొండలోని పలు ఆలయాల్లో సోమవారం పూజలు చేసిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. కోరుకొండకు చెందిన తనకు చిన్నతనం నుంచీ కళలపై మక్కువ ఉందని, సినిమా తీయాలనే చిన్ననాటి ఆశయంతో భారీ బడ్జెట్తో 'ఆమె ఎవరు...?' సినిమా నిర్మించానని వివరించారు. ఇందులో ఆర్తి అగర్వాల్తోపాటు, అనిల్, ఎంఎస్ నారాయణ, చలపతిరావు, ధనరాజు, వేణు, అపూర్వ తదితరులు నటించారని గణేష్ తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









