ఆర్తి అగర్వాల్ చివరి చిత్రం 'ఆమె ఎవరు...?
- March 28, 2016
ప్రముఖ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటించిన చివరి చిత్రం 'ఆమె ఎవరు...?'ను ప్రేక్షకులు ఆదరించాలని నిర్మాత కర్రి వీరగణేష్ కోరారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నామని తెలిపారు. కోరుకొండలోని పలు ఆలయాల్లో సోమవారం పూజలు చేసిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. కోరుకొండకు చెందిన తనకు చిన్నతనం నుంచీ కళలపై మక్కువ ఉందని, సినిమా తీయాలనే చిన్ననాటి ఆశయంతో భారీ బడ్జెట్తో 'ఆమె ఎవరు...?' సినిమా నిర్మించానని వివరించారు. ఇందులో ఆర్తి అగర్వాల్తోపాటు, అనిల్, ఎంఎస్ నారాయణ, చలపతిరావు, ధనరాజు, వేణు, అపూర్వ తదితరులు నటించారని గణేష్ తెలిపారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







