ఆర్తి అగర్వాల్ చివరి చిత్రం 'ఆమె ఎవరు...?
- March 28, 2016
ప్రముఖ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటించిన చివరి చిత్రం 'ఆమె ఎవరు...?'ను ప్రేక్షకులు ఆదరించాలని నిర్మాత కర్రి వీరగణేష్ కోరారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నామని తెలిపారు. కోరుకొండలోని పలు ఆలయాల్లో సోమవారం పూజలు చేసిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. కోరుకొండకు చెందిన తనకు చిన్నతనం నుంచీ కళలపై మక్కువ ఉందని, సినిమా తీయాలనే చిన్ననాటి ఆశయంతో భారీ బడ్జెట్తో 'ఆమె ఎవరు...?' సినిమా నిర్మించానని వివరించారు. ఇందులో ఆర్తి అగర్వాల్తోపాటు, అనిల్, ఎంఎస్ నారాయణ, చలపతిరావు, ధనరాజు, వేణు, అపూర్వ తదితరులు నటించారని గణేష్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







