ఆన్లైన్ ద్వారా అటార్నీ పవర్స్ తిరిగి జారీ చేసేందుకు వీలు కల్పించిన మినిస్ట్రీ
- February 01, 2022
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ (ఎంవోజె), ఇ- సర్వీసు ద్వారా క్లయింట్స్, ఇ-పవర్ ఆఫ్ అటార్నీని జారీ చేసేందుకు వీలు కల్పించింది. ఈ వ్యవహారాలకు సంబంధించి పట్టే సమయాన్ని తగ్గించేందుకోసమే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. naiz.sa పోర్టల్లోకి లాగిన్ అయి, ‘పవర్ ఆఫ్ అటార్నీ జారీ’ విభాగాన్ని సెలక్ట్ చేయాల్సి వుంటుంది. ఆ తర్వాత పాత పవర్ ఆఫ్ అటార్నీని కాపీ చెయ్యాలి. పాత పవర్ ఆఫ్ అటార్నీ మరియు పార్టీల ఐడీ నంబరుని జత చేయాలి. పని సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









