ఆన్లైన్ ద్వారా అటార్నీ పవర్స్ తిరిగి జారీ చేసేందుకు వీలు కల్పించిన మినిస్ట్రీ
- February 01, 2022
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ (ఎంవోజె), ఇ- సర్వీసు ద్వారా క్లయింట్స్, ఇ-పవర్ ఆఫ్ అటార్నీని జారీ చేసేందుకు వీలు కల్పించింది. ఈ వ్యవహారాలకు సంబంధించి పట్టే సమయాన్ని తగ్గించేందుకోసమే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. naiz.sa పోర్టల్లోకి లాగిన్ అయి, ‘పవర్ ఆఫ్ అటార్నీ జారీ’ విభాగాన్ని సెలక్ట్ చేయాల్సి వుంటుంది. ఆ తర్వాత పాత పవర్ ఆఫ్ అటార్నీని కాపీ చెయ్యాలి. పాత పవర్ ఆఫ్ అటార్నీ మరియు పార్టీల ఐడీ నంబరుని జత చేయాలి. పని సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







