నర్సులు, ప్రవాసుల సమస్యలపై చర్చించిన భారత రాయబారి
- February 04, 2022
కువైట్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (పిఎఎమ్)తో భారత రాయబారి సిబి జార్జ్ సమావేశమయ్యారు. కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఇండియన్ నర్సులకు సంబంధించిన అంశాలు, డొమెస్టిక్ వర్కర్స్ అవగాహన ఒప్పందాన్ని అమలు చేయడం సహా పలు అంశాలపై చర్చించారు. అలాగే పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఇరుపక్షాలు క్రమం తప్పకుండా సమావేశం కావాలని నిర్ణయించారు. భారతదేశం, కువైట్ మధ్య మానవ వనరుల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









