నర్సులు, ప్రవాసుల సమస్యలపై చర్చించిన భారత రాయబారి
- February 04, 2022
కువైట్: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (పిఎఎమ్)తో భారత రాయబారి సిబి జార్జ్ సమావేశమయ్యారు. కువైట్లోని ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఇండియన్ నర్సులకు సంబంధించిన అంశాలు, డొమెస్టిక్ వర్కర్స్ అవగాహన ఒప్పందాన్ని అమలు చేయడం సహా పలు అంశాలపై చర్చించారు. అలాగే పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడానికి ఇరుపక్షాలు క్రమం తప్పకుండా సమావేశం కావాలని నిర్ణయించారు. భారతదేశం, కువైట్ మధ్య మానవ వనరుల రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే మార్గాలపై కూడా వారు చర్చించారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







