కొత్త ఎంట్రీ విధానాన్ని ప్రకటించిన బహ్రెయిన్
- February 04, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కే ముందు పీసీఆర్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు కొత్త ఎంట్రీ విధానాన్ని సివిల్ ఏవియేషన్ అఫైర్స్ అప్ డేట్ చేసింది. ఈ నిబంధన ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. ప్రయాణానికి ముందు పీసీఆర్ సర్టిఫికేట్ సమర్పించకుండానే బహ్రెయిన్ రావొచ్చు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ముందు జాగ్రత్తలు కొనసాగనున్నాయి. బహ్రెయిన్ వచ్చిన తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పూర్తి వ్యాక్సిన్ డోసులు తీసుకోని వారు క్వారంటైన్ నిబంధులు యథాతథంగా కొనసాగనున్నాయి. అలాగే విమాన ప్రయాణంలో, ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేక ప్రికాషన్స్ అమల్లో ఉంటాయని సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









