కొత్త ఎంట్రీ విధానాన్ని ప్రకటించిన బహ్రెయిన్
- February 04, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణికులు విమానం ఎక్కే ముందు పీసీఆర్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు కొత్త ఎంట్రీ విధానాన్ని సివిల్ ఏవియేషన్ అఫైర్స్ అప్ డేట్ చేసింది. ఈ నిబంధన ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం.. ప్రయాణానికి ముందు పీసీఆర్ సర్టిఫికేట్ సమర్పించకుండానే బహ్రెయిన్ రావొచ్చు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ముందు జాగ్రత్తలు కొనసాగనున్నాయి. బహ్రెయిన్ వచ్చిన తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పూర్తి వ్యాక్సిన్ డోసులు తీసుకోని వారు క్వారంటైన్ నిబంధులు యథాతథంగా కొనసాగనున్నాయి. అలాగే విమాన ప్రయాణంలో, ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేక ప్రికాషన్స్ అమల్లో ఉంటాయని సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









