కనీస వేతనంపై సమీక్ష
- February 04, 2022
మస్కట్: ఈ ఏడాది రెండో అర్థ భాగంలో కనీస వేతనంపై సమీక్ష జరగనుంది. కాగా, ఒమన్ సుల్తానేట్లో స్పెషలైజ్డ్ ఉద్యోగాలకు సంబంధించి 200,000 ఖాళీలు వున్నాయి. మినిస్టర్ ఆఫ్ లేబర్ మహాద్ బావిన్ మాట్లాడుతూ, స్పెషలైజ్డ్, టెక్నికల్ మరియు మీడియం ప్రొఫెషనల్స్ విభాగాల్ని లక్ష్యంగా చేసుకున్నామని అన్నారు. ప్రస్తుతం 3,000 మంది ప్రొఫెషనల్స్ వున్నారనీ, 180,000 నుంచి 250,000 ఖాళీలు వివిధ విభాగాల్లో వున్నాయనీ చెప్పారు. సంయుక్త కమిటీలు అలాగే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా కనీస వేతనాలపై రివ్యూ జరుగుతుందని అన్నారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!