కనీస వేతనంపై సమీక్ష
- February 04, 2022
మస్కట్: ఈ ఏడాది రెండో అర్థ భాగంలో కనీస వేతనంపై సమీక్ష జరగనుంది. కాగా, ఒమన్ సుల్తానేట్లో స్పెషలైజ్డ్ ఉద్యోగాలకు సంబంధించి 200,000 ఖాళీలు వున్నాయి. మినిస్టర్ ఆఫ్ లేబర్ మహాద్ బావిన్ మాట్లాడుతూ, స్పెషలైజ్డ్, టెక్నికల్ మరియు మీడియం ప్రొఫెషనల్స్ విభాగాల్ని లక్ష్యంగా చేసుకున్నామని అన్నారు. ప్రస్తుతం 3,000 మంది ప్రొఫెషనల్స్ వున్నారనీ, 180,000 నుంచి 250,000 ఖాళీలు వివిధ విభాగాల్లో వున్నాయనీ చెప్పారు. సంయుక్త కమిటీలు అలాగే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా కనీస వేతనాలపై రివ్యూ జరుగుతుందని అన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









