కనీస వేతనంపై సమీక్ష
- February 04, 2022
మస్కట్: ఈ ఏడాది రెండో అర్థ భాగంలో కనీస వేతనంపై సమీక్ష జరగనుంది. కాగా, ఒమన్ సుల్తానేట్లో స్పెషలైజ్డ్ ఉద్యోగాలకు సంబంధించి 200,000 ఖాళీలు వున్నాయి. మినిస్టర్ ఆఫ్ లేబర్ మహాద్ బావిన్ మాట్లాడుతూ, స్పెషలైజ్డ్, టెక్నికల్ మరియు మీడియం ప్రొఫెషనల్స్ విభాగాల్ని లక్ష్యంగా చేసుకున్నామని అన్నారు. ప్రస్తుతం 3,000 మంది ప్రొఫెషనల్స్ వున్నారనీ, 180,000 నుంచి 250,000 ఖాళీలు వివిధ విభాగాల్లో వున్నాయనీ చెప్పారు. సంయుక్త కమిటీలు అలాగే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా కనీస వేతనాలపై రివ్యూ జరుగుతుందని అన్నారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







