ఈ ఏడాది నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 100,000కి పైగానే.!
- February 04, 2022
బహ్రెయిన్: ఈ ఏడాది ఇప్పటిదాకా సుమారు 100,000 ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ కేసులు నమోదయినట్లు మిలిటరీ ఆసుపత్రి ఇన్ఫెక్షియస్ డిసీజ్ కన్సల్టెంట్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ మనాఫ్ అల్ కహ్తానీ చెప్పారు. 14 మంది ఇప్పటి దాకా ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది వచ్చిన డెల్టా నుంచి ఇప్పటి దాకా మొత్తంగా 787 మంది ప్రాణాలు కోల్పోయారు. 112,000 మంది కోవిడ్ బారిన పడ్డారు. వ్యాక్సినేషన్ ద్వారా మరణాలు, ఆసుపత్రి చేరిక వంటివి తగ్గినట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







