ఈ ఏడాది నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 100,000కి పైగానే.!
- February 04, 2022
బహ్రెయిన్: ఈ ఏడాది ఇప్పటిదాకా సుమారు 100,000 ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ కేసులు నమోదయినట్లు మిలిటరీ ఆసుపత్రి ఇన్ఫెక్షియస్ డిసీజ్ కన్సల్టెంట్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ మనాఫ్ అల్ కహ్తానీ చెప్పారు. 14 మంది ఇప్పటి దాకా ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది వచ్చిన డెల్టా నుంచి ఇప్పటి దాకా మొత్తంగా 787 మంది ప్రాణాలు కోల్పోయారు. 112,000 మంది కోవిడ్ బారిన పడ్డారు. వ్యాక్సినేషన్ ద్వారా మరణాలు, ఆసుపత్రి చేరిక వంటివి తగ్గినట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









