ఘనంగా టిడిపి 35వ ఆవిర్భావ దినోత్సవం
- March 29, 2016
తెలుగుదేశం 35వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించారు. పార్టీ ఎపి విభాగం అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!









