వ్యాక్సినేషన్ వివరాలు కోరుతూ ఫోన్ చేయడం కొత్త రకం మోసం.!
- February 10, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికారులమంటూ వస్తున్న మోసపూరిత ఫోన్ కాల్స్కి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువవుతన్నాయి. వ్యాక్సినేషన్కి సంబంధించిన వివరాల వెరిఫికేషన్ పేరుతో ఫోన్ కాల్స్ చేసి, ఓటీ నెంబర్ అడుగుతున్న మోసగాళ్ళు, నెంబర్ చెప్పకపోతే కేసు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు.ఫేక్ వెబ్సైట్ లింక్స్ కూడా మోసగాళ్ళు పంపుతున్నారు.చాలావరకు ఇలాంటి కాల్స్ వాట్సాప్ ద్వారానే వస్తున్నట్లు గుర్తించారు.మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోగోని ప్రొఫైల్ పిక్చర్గా వినియోగిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీపీ చెప్పకూడదనీ, మోసగాళ్ళ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, వెంటనే ఫిర్యాదు చేయాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పౌరులు అలాగే నివాసితులకు సూచిస్తోంది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









