50 మందికి పైగా ఉద్యోగులున్న ఎస్టాబ్లిష్మెంట్లు సూపర్వైజర్లను నియమించుకోవాలి
- February 10, 2022
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, 50 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న ఎస్టాబ్లిష్మెంట్లు తప్పనిసరిగా సూపర్వైజర్ని నియమించుకోవాలని స్పష్టం చేసింది. పని ప్రాంతంలో భద్రత కోసం ఈ చర్య తీసుకోవాల్సి వుంది. కాగా, కంపెనీలు, మినిస్ట్రీ ద్వారా లభించే వెసులుబాట్లను అందిపుచ్చుకోవాల్సి వుంటుంది. ఆన్ టైమ్ జాబ్ ట్రైనింగ్ వంటి విభాగాల్లో ఒమన్ సొసైటీ ఫర్ పెట్రోలియం సర్వీసెస్ నుంచి ఈ శిక్షణ ఇస్తారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







