50 మందికి పైగా ఉద్యోగులున్న ఎస్టాబ్లిష్మెంట్లు సూపర్వైజర్లను నియమించుకోవాలి
- February 10, 2022
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, 50 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న ఎస్టాబ్లిష్మెంట్లు తప్పనిసరిగా సూపర్వైజర్ని నియమించుకోవాలని స్పష్టం చేసింది. పని ప్రాంతంలో భద్రత కోసం ఈ చర్య తీసుకోవాల్సి వుంది. కాగా, కంపెనీలు, మినిస్ట్రీ ద్వారా లభించే వెసులుబాట్లను అందిపుచ్చుకోవాల్సి వుంటుంది. ఆన్ టైమ్ జాబ్ ట్రైనింగ్ వంటి విభాగాల్లో ఒమన్ సొసైటీ ఫర్ పెట్రోలియం సర్వీసెస్ నుంచి ఈ శిక్షణ ఇస్తారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







