50 మందికి పైగా ఉద్యోగులున్న ఎస్టాబ్లిష్మెంట్లు సూపర్వైజర్లను నియమించుకోవాలి
- February 10, 2022
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, 50 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న ఎస్టాబ్లిష్మెంట్లు తప్పనిసరిగా సూపర్వైజర్ని నియమించుకోవాలని స్పష్టం చేసింది. పని ప్రాంతంలో భద్రత కోసం ఈ చర్య తీసుకోవాల్సి వుంది. కాగా, కంపెనీలు, మినిస్ట్రీ ద్వారా లభించే వెసులుబాట్లను అందిపుచ్చుకోవాల్సి వుంటుంది. ఆన్ టైమ్ జాబ్ ట్రైనింగ్ వంటి విభాగాల్లో ఒమన్ సొసైటీ ఫర్ పెట్రోలియం సర్వీసెస్ నుంచి ఈ శిక్షణ ఇస్తారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









