50 మందికి పైగా ఉద్యోగులున్న ఎస్టాబ్లిష్మెంట్లు సూపర్‌వైజర్లను నియమించుకోవాలి

- February 10, 2022 , by Maagulf
50 మందికి పైగా ఉద్యోగులున్న ఎస్టాబ్లిష్మెంట్లు సూపర్‌వైజర్లను నియమించుకోవాలి

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, 50 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న ఎస్టాబ్లిష్మెంట్లు తప్పనిసరిగా సూపర్‌వైజర్‌ని నియమించుకోవాలని స్పష్టం చేసింది. పని ప్రాంతంలో భద్రత కోసం ఈ చర్య తీసుకోవాల్సి వుంది. కాగా, కంపెనీలు, మినిస్ట్రీ ద్వారా లభించే వెసులుబాట్లను అందిపుచ్చుకోవాల్సి వుంటుంది. ఆన్ టైమ్ జాబ్ ట్రైనింగ్ వంటి విభాగాల్లో ఒమన్ సొసైటీ ఫర్ పెట్రోలియం సర్వీసెస్ నుంచి ఈ శిక్షణ ఇస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com