అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- April 05, 2026
మస్కట్: అల్ సువైఖ్ విలాయత్లో ఇద్దరు ఆసియా జాతీయులును ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి క్రిస్టల్ మెత్, గంజాయి, హషీష్, మరియు సైకోట్రోపిక్ పదార్థాల పిల్స్ ను మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాల నిరోధక డైరెక్టరేట్ జనరల్ స్వాధీనం చేసుకుంది.
అల్-ముధైబిలో అగ్నిప్రమాదం
ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని అల్-ముధైబి విలాయత్లోని ఒక ఇంట్లో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు విజయవంతంగా ఆర్పివేశాయి, ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనలో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. ఇలాంటి సంఘటనల ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రాణ, ఆస్తి రక్షణను నిర్ధారించడానికి పౌర రక్షణ మరియు అంబులెన్స్ బృందాలు వేగవంతమైన స్పందన మరియు భద్రతా చర్యల అమలుకు ప్రాధాన్యత కొనసాగుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









