అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- April 05, 2026
మస్కట్: అల్ సువైఖ్ విలాయత్లో ఇద్దరు ఆసియా జాతీయులును ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి క్రిస్టల్ మెత్, గంజాయి, హషీష్, మరియు సైకోట్రోపిక్ పదార్థాల పిల్స్ ను మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాల నిరోధక డైరెక్టరేట్ జనరల్ స్వాధీనం చేసుకుంది.
అల్-ముధైబిలో అగ్నిప్రమాదం
ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని అల్-ముధైబి విలాయత్లోని ఒక ఇంట్లో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు విజయవంతంగా ఆర్పివేశాయి, ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనలో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. ఇలాంటి సంఘటనల ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రాణ, ఆస్తి రక్షణను నిర్ధారించడానికి పౌర రక్షణ మరియు అంబులెన్స్ బృందాలు వేగవంతమైన స్పందన మరియు భద్రతా చర్యల అమలుకు ప్రాధాన్యత కొనసాగుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







