అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- April 05, 2026
మస్కట్: అల్ సువైఖ్ విలాయత్లో ఇద్దరు ఆసియా జాతీయులును ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి క్రిస్టల్ మెత్, గంజాయి, హషీష్, మరియు సైకోట్రోపిక్ పదార్థాల పిల్స్ ను మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాల నిరోధక డైరెక్టరేట్ జనరల్ స్వాధీనం చేసుకుంది.
అల్-ముధైబిలో అగ్నిప్రమాదం
ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని అల్-ముధైబి విలాయత్లోని ఒక ఇంట్లో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు విజయవంతంగా ఆర్పివేశాయి, ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనలో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. ఇలాంటి సంఘటనల ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రాణ, ఆస్తి రక్షణను నిర్ధారించడానికి పౌర రక్షణ మరియు అంబులెన్స్ బృందాలు వేగవంతమైన స్పందన మరియు భద్రతా చర్యల అమలుకు ప్రాధాన్యత కొనసాగుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







