'ఎయిరిండియా' స్పెషల్ ఆఫర్..
- June 09, 2015
వరుసపెట్టి ప్రైవేటు విమానయాన సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తుండటంతో.. ఈ రేసులోకి ఎయిరిండియా కూడా ప్రవేశించింది. అన్ని పన్నులూ కలుపుకొని రూ. 1777కే టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈనెల 10 నుంచి 12వ తేదీ లోపు ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవాలి. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎయిరిండియా వెబ్ సైట్ ద్వారా గానీ, అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా గానీ టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ ను పెంచుకోడానికి ఇటీవలి కాలంలో చాలా వరకు విమానయాన సంస్థలు ఇలా ఆఫర్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







