సౌదీలో తెలుగు మహిళ ఆక్రందన
- June 09, 2015
సౌదీ అరేబియాలో డబ్బు సంపాదించవచ్చని భావించి గుడ్డిగా వెళ్లిన ఓ మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది.కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విజయభాస్కరరెడ్డి నగర్కు చెందిన ఖాజాబా(50)కు ముగ్గురు సంతానం.పెద్ద కూతురు ఆయేషా, ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేసింది.ఆమె కూతురు వద్దే ఉంటోంది.ఈ క్రమంలో మనవడు మహబూబ్ (4) గుండెకు చిల్లి పడిందని వైద్యులు చెప్పారు.దీంతో కూలీ చేసే కుటుంబం కావడంతో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయిం చారు అయినప్పటికీ రూ.50 వేల అప్పు అయికూర్చుంది.వడ్డీ పెరిగిపోతుండడంతో,దానిని తీర్చేందుకు సౌదీ అరేబియా వెళ్లింది.సౌదీలో ఖాజాబా యజమానురాలు పెట్టే చిత్రహింసలు భరించలేక తిరిగొచ్చే ఏర్పాట్లు చేయాలని కూతురిని ప్రాధేయపడు తోంది.
తాజా వార్తలు
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..







