సౌదీలో తెలుగు మహిళ ఆక్రందన
- June 09, 2015
సౌదీ అరేబియాలో డబ్బు సంపాదించవచ్చని భావించి గుడ్డిగా వెళ్లిన ఓ మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది.కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విజయభాస్కరరెడ్డి నగర్కు చెందిన ఖాజాబా(50)కు ముగ్గురు సంతానం.పెద్ద కూతురు ఆయేషా, ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేసింది.ఆమె కూతురు వద్దే ఉంటోంది.ఈ క్రమంలో మనవడు మహబూబ్ (4) గుండెకు చిల్లి పడిందని వైద్యులు చెప్పారు.దీంతో కూలీ చేసే కుటుంబం కావడంతో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయిం చారు అయినప్పటికీ రూ.50 వేల అప్పు అయికూర్చుంది.వడ్డీ పెరిగిపోతుండడంతో,దానిని తీర్చేందుకు సౌదీ అరేబియా వెళ్లింది.సౌదీలో ఖాజాబా యజమానురాలు పెట్టే చిత్రహింసలు భరించలేక తిరిగొచ్చే ఏర్పాట్లు చేయాలని కూతురిని ప్రాధేయపడు తోంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







