రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ఇండియన్ ఎంబసీ మరో ప్రకటన
- February 16, 2022
న్యూ ఢిల్లీ: రెండు రోజులుగా రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది.ఈ పరిస్థితుల దృష్ట్యా కీవ్ లోని ఇండియన్ ఎంబసీ అక్కడే ఉన్న భారతీయుల నిమిత్తం కీలక ప్రకటన చేసింది.
‘రష్యా ఉక్రెయిన్ మధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.ఉక్రెయిన్ లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది.ఉక్రెయిన్ లోని భారత విద్యార్థుల కోసం అప్రమత్తంగా ఉన్నాం.భారత్–ఉక్రెయిన్ మధ్య విమాన సర్వీసుల పెంపు పై చర్చలు జరుపుతున్నాం’ అని కీలక ప్రకటన చేసింది.
Ads by
ఉక్రెయిన్లోని భారత పౌరుల సమాచారం కోసం కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నంబర్లు, ఈ మెయిల్ వంటి ఏర్పాట్లు చేశారు. కీవ్ లోని భారత ఎంబసీ కార్యాలయంలో, విదేశాంగ శాఖ కార్యాలయంలోనూ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటైయ్యాయి.
ఎంబసీ హెల్ప్లైన్ నెంబర్లు:
+380 997300483
+380 997300428
email: [email protected]
తాజా వార్తలు
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..







