కార్మికుడిపై దాడి చేసి చంపిన ఆడ సింహం
- February 17, 2022
సౌదీ: అల్-ఖాసిమ్ ప్రాంతంలోని బురైదా నగరానికి తూర్పున ఉన్న ఒసైలాన్ వైల్డ్ లైఫ్ పార్క్ లో ఆడ సింహం దాడిలో ఒక కార్మికుడు మరణించాడు.ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్సీడబ్ల్యూ) వెల్లడించింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎవ్విరాన్ మెంట్, వాటర్ అండ్ అగ్రికల్చర్ మినిస్ట్రీలకు చెందిన నిపుణుల బృందం.. సెక్యూరిటీ అథారిటీల సమన్వయంతో ఈ కేంద్రంలో అనేక క్షీరదాలతో పాటు సింహం, తోడేలుతో కూడిన అడవి జంతువులను పర్యవేక్షిస్తుంటారు. వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో పక్షులు, సరీసృపాలపై అనేక పరిశోధనలను ఈ కేంద్రంలో చేపడుతున్నారు.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







