ఈ నెల 20న ఒమానీ ఎలక్ట్రిక్ కారు 'మేస్' ఆవిష్కరణ
- February 18, 2022
మస్కట్: ఓమానీ ఎలక్ట్రిక్ కారు ‘మేస్’ ను ఈ ఆదివారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు ఇది గట్టి పోటీ ఇచ్చేలా దీన్ని రూపొందించారు. ఈ కారు కేవలం 4.9 సెకన్ల కంటే తక్కు సమయంలోనే 0-100 కిలో మీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఎలక్ట్రిక్ కారు ‘మేస్’ గరిష్ఠ వేగం గంటకు 280 కి.మీ.గా తయారీ కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







