ఈ నెల 20న ఒమానీ ఎలక్ట్రిక్ కారు 'మేస్' ఆవిష్కరణ
- February 18, 2022
మస్కట్: ఓమానీ ఎలక్ట్రిక్ కారు ‘మేస్’ ను ఈ ఆదివారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు ఇది గట్టి పోటీ ఇచ్చేలా దీన్ని రూపొందించారు. ఈ కారు కేవలం 4.9 సెకన్ల కంటే తక్కు సమయంలోనే 0-100 కిలో మీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఎలక్ట్రిక్ కారు ‘మేస్’ గరిష్ఠ వేగం గంటకు 280 కి.మీ.గా తయారీ కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







