తక్కువ ధరకే ఖరీదైన మెడిసిన్: యూఏఈ హెల్త్ మినిస్ట్రీ
- February 21, 2022
యూఏఈ: పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్, మల్టిపుల్ మైలోమా, యాక్టివ్ అల్సరేటివ్ కొలిటిస్ అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ ఇకపై తక్కువ ధరకే లభించనుంది. ఈ మేరకు ఆరోగ్యం, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP), జాన్సన్ & జాన్సన్ వారి జాన్సెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, గ్లోబల్ హెల్త్కేర్ కన్సల్టింగ్ సంస్థ అయిన ఆక్సియోస్ ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో బీమా లేని, తక్కువ-ఆదాయ ప్రవాస రోగులకు ఆయా వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ ఒప్పందంతో ఖరీదైన మెడిసిన్ తక్కవ ధరకే అందుబాటులోకి రానుందని MoHAP వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..