పొగాకు స్మగ్లింగ్ చేసిన వ్యక్తికి 6 నెలల జైలు, ఫైన్
- February 21, 2022
బహ్రెయిన్: పొగాకు స్మగ్లింగ్లో దోషిగా తేలిన వ్యక్తికి బహ్రెయిన్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్రధాన నిందితుడికి కోర్టు 1,245 జరిమానా విధించింది. అక్రమంగా రవాణా చేయబడిన వస్తువులు, ఉపయోగించిన వాహనాన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. నిషేధిత వస్తువులను స్మగ్లింగ్ చేసి విక్రయించేందుకు దిగుమతి చేసుకున్నట్లు నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









