పొగాకు స్మగ్లింగ్ చేసిన వ్యక్తికి 6 నెలల జైలు, ఫైన్
- February 21, 2022
బహ్రెయిన్: పొగాకు స్మగ్లింగ్లో దోషిగా తేలిన వ్యక్తికి బహ్రెయిన్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ప్రధాన నిందితుడికి కోర్టు 1,245 జరిమానా విధించింది. అక్రమంగా రవాణా చేయబడిన వస్తువులు, ఉపయోగించిన వాహనాన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. నిషేధిత వస్తువులను స్మగ్లింగ్ చేసి విక్రయించేందుకు దిగుమతి చేసుకున్నట్లు నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







